న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఒక సంవత్సరం పాటు ఎంపీల జీతంలో 30 శాతం కోత విధించనున్నారు. కరోనాపై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఏడాదిపాటు ఎంపీల జీతాల్లో 30 శాతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZGfmiY
కరోనా ఎఫెక్ట్: ఎంపీల జీతంలో 30 శాతం కోత: బిల్లుకు లోక్సభ ఆమోదం
Related Posts:
సొంత చెల్లెళ్ళకే జగన్ వెన్నుపోటు, చెల్లెలు షర్మిల పార్టీపై మాట్లాడరేం .. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్రాష్ట్రంలో వైయస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. కొందరు జగన్ వెనక ఉండి షర్మిలతో తెలంగాణ రాష్ట్… Read More
తెలంగాణాపై వాళ్లకు కనీస పరిజ్ఞానం ఉందా .. వైఎస్ షర్మిల పార్టీపై మంత్రి హరీష్ రావు పరోక్ష వ్యాఖ్యలుతెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తాడు, కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రకటన చేసిన షర్మిలపై అధికార టీఆర్ఎస్ నిప్పులు జరుగుతోంది. అన్న పై కోపం ఉంటే… Read More
ఏపీలో రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి టెండర్లకు ఆహ్వానం: రాష్ట్ర రోడ్లపై టోల్ బాదుడుకు జగన్ సర్కార్ శ్రీకారంఏపీ సర్కార్ రాష్ట్ర ప్రధాన రహదారులపై దృష్టి సారించిందా ? ఇదే సమయంలో టోల్ బాదుడుకు కూడా రంగం సిద్ధం చేస్తోందా ? రాష్ట్ర ఖజానా లోటును టోల్ పన్నులతో భర్త… Read More
ముస్లిం మైనర్ల పెళ్లి వారిష్టం- పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పుదేశంలో ముస్లిం యువతుల పెళ్లిళ్ల విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ దేశంలో మైనార్టీ తీరిన యువతీ యువకులు మాత్రమే పెళ్లి … Read More
వైఎస్ షర్మిల అన్వేషణ: ఖమ్మం అభిమానులతో భేటీకి ముహూర్తం ఫిక్స్: ఫోకస్ ఆయన పైనేహైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతోన్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. తొలిరోజు- దివంగత మ… Read More
0 comments:
Post a Comment