న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఒక సంవత్సరం పాటు ఎంపీల జీతంలో 30 శాతం కోత విధించనున్నారు. కరోనాపై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఏడాదిపాటు ఎంపీల జీతాల్లో 30 శాతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZGfmiY
Tuesday, September 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment