Sunday, September 6, 2020

అంతర్వేది ఘటన..కుట్ర: పిచ్చి చేష్టగా కేసు క్లోజ్: వెల్లంపల్లి వద్దు: జగన్ స్వయంగా: రఘురామ

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వెలుపల చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. క్రీస్తుపూర్వం 300 సంవత్సాల కిందట నిర్మించిన ఈ ఆలయానికి సంబంధించిన రథం మంటల బారిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/358qtok

0 comments:

Post a Comment