న్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, రెజ్లర్ దీపక్ పునియా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిద్దరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదు. కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్ట్.. పాజిటివ్గా వచ్చింది. దీనితో డాక్టర్ల సలహా మేరకు వారు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ మధ్యకాలంలో తమను కలిసి వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h4tQ1N
Sunday, September 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment