ఆంధ్రప్రదేశ్ లో అమలవుతోన్న రైతులకు ఉచిత విద్యుత్ పథకంపై మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. ఉచిత విద్యుత్ పథకంలోని లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించాలన్న ఉద్దేశంతో జగన్ సర్కారు జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 22పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై జగన్ సర్కారును ఉద్దేశించి తీవ్ర విమర్శల చేసిన చంద్రబాబుకు.. వైసీపీ ఎంపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i5EYwT
అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా - ఇలాంటి చరిత్రహీనుడు ఎవర్ ఆఫ్టర్ - విజయసాయిరెడ్డి ఫైర్
Related Posts:
Coronavirus:ఒక్క క్లిక్తో ఆయా దేశాల్లో ఉన్న ట్రావెల్ గైడ్లైన్స్, ఆంక్షల సమాచారం తెలుసుకోండిఅసలే కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. చాలామంది ఇంకా చికిత్స పొందుతున్నారు.… Read More
విన్నపాలు వినవలె.. సీఎం జగన్ కు నారా లోకేష్ వినతులు.. స్పందన కష్టమే !!కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్… Read More
జూన్ 30 వరకు వాటిపై నిషేధం విధిస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయందేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 1621కరోనా పాజిటివ్ కేసులు నమో… Read More
నియంత కిమ్ కోసం చైనా నుంచి నార్త్ కొరియాకు వైద్యబృందం... ఆరోగ్యం విషమించిందా..?బీజింగ్/ ఉత్తరకొరియా: గత కొద్ది రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే కిమ్ పరిస్థితి బాగుం… Read More
మద్యం తరలిస్తూ దొరికితే రూ. 50 లక్షల లంచం: ఏసీపీ సస్పెండ్, బలి పశువును చేశారా?బెంగళూరు: కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాత్రినక పగలనక సేవలందిస్తున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలందుతున్నాయి. కానీ, ఒక్కరిద్దరు చేస్తున్న కక్కుర్తి పన… Read More
0 comments:
Post a Comment