Saturday, September 19, 2020

కార్పోరేట్ గద్దల కోసమే వ్యవసాయ బిల్లు.. రైతులకు తీరని అన్యాయం.. రాజ్యసభలో వ్యతిరేకించాలన్న కేసీఆర్

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని రంగాల్లో 'ఏకత్వ' సూత్రానికి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఏయే రంగాల్లో ఏకత్వం సాధ్యమవుతుందో వాటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు,ఒకే దేశం ఒకే ట్యాక్స్,ఒకే దేశం ఒకే భాష వంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HtCtI

Related Posts:

0 comments:

Post a Comment