Sunday, September 20, 2020

చైనా కొమ్ములు విరిచిన భారత్: వాస్తవాధీన రేఖ వద్ద ఆరు పర్వతాలపై త్రివర్ణ పతాకం రెపరెప

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు కోలుకోలేని విధంగా భారత్ దెబ్బకొట్టిందా? తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూ, సైనికులపై ప్రాణాంతక దాడులకు పాల్పడుతోన్న డ్రాగన్ కంట్రీని తేరుకోనివ్వని విధంగా షాక్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు పర్వతాలను భారత సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35TrfpG

Related Posts:

0 comments:

Post a Comment