న్యూఢిల్లీ: రాజ్యసభ ముందుకు వచ్చిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. వ్యవసాయ బిల్లులు అన్నదాతలకు డెత్వారెంట్ లాంటివని కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా ధ్వజమెత్తారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కూడా ఈ బిల్లులను వ్యతిరేకించారు. రాజ్యసభలో ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తోందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZWnSub
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment