Sunday, September 20, 2020

ఆ బిల్లులు రైతులకు డెత్ వారెంట్: ఈస్టిండియా కంపెనీతో పోల్చుతూ రాజ్యసభలో కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: రాజ్యసభ ముందుకు వచ్చిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. వ్యవసాయ బిల్లులు అన్నదాతలకు డెత్‌వారెంట్ లాంటివని కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా ధ్వజమెత్తారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కూడా ఈ బిల్లులను వ్యతిరేకించారు. రాజ్యసభలో ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తోందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZWnSub

Related Posts:

0 comments:

Post a Comment