డ్రగ్స్ వ్యవహారంలో పడి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణ మరుగున పడిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ పై ఎలాంటి విషప్రయోగం జరగలేదని సీబీఐకి ఇచ్చిన రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో అతనికి విషం ఇచ్చి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sht0ol
Sushant Singh Death: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన ఎయిమ్స్ వైద్య బృందం
Related Posts:
లాక్డౌన్ అమల్లో ఉన్నా.. వేలాదిగా భక్తులు పాల్గొని రథం లాగారు!బెంగళూరు: కర్ణాటకలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. అయితే, ఓవైపు రాష్ట్రంలో కరో… Read More
FSIలో ఉద్యోగాలు: స్టెనోగ్రాఫర్ & సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండిఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టెనోగ్రాఫర్ మరియు సూపరింటెండెంట్ పోస్టులను భర్త… Read More
మా పోరాటానికి మతం రంగు పులుముతారా?: అమెరికా కమిషన్పై ఇండియా మండిపాటున్యూఢిల్లీ: అంతర్జాయతీ మత స్వేచ్ఛపై ఏర్పాటైన అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం ఆధారంగా విభజించి కొవిడ… Read More
coronavirus: ధారావిలో 26 పాజిటివ్ కేసులు, మొత్తం 86 కేసులు, ఒకరి మృతిముంబై పారిశ్రామిక వాడ ధారావిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం మరో 26 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ధారావిలో వైరస్ సోకిన వారి స… Read More
coronavirus: ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద యువతుల హల్చల్, ఒకే కారులో ముగ్గురు, ఇద్దరిదీ చైనా...కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ పెద్దలు వేడుకుంటున… Read More
0 comments:
Post a Comment