కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించాయి.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఇప్పటికీ వెంటిలేటర్, ఎక్మో సాయంతోనే చికిత్స కొనసాగుతున్నది. ఈ విషయాలను బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజులుగా ఎస్పీబీ హెల్త్ అప్ డేట్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jUUpbw
Monday, September 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment