తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబులెన్స్ లో భారీగా గంజాయి అక్రమరవాణా జరిగితే, తాజాగా బొగ్గు లారీలో గంజాయి రవాణా కలకలం సృష్టిస్తోంది. అటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నప్పటికీ, అక్రమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C07A7E
తెలుగురాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి దందా.. మొన్న అంబులెన్స్ , నేడు బొగ్గు లారీలో పట్టుబడిన ముఠా
Related Posts:
చంద్రబాబు మెడకు మరో స్కాం ? ఈసారి మైనార్టీ మంత్రిగా- తీగలాగుతున్న సర్కార్....ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీస్తున్న వైసీపీ సర్కారు ఈసారి నేరుగా చంద్రబాబు లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ప్రభుత్… Read More
మంత్రి పదవి రేసులో రోజా,రజని,పిన్నెల్లి.?జగన్ మదిలో ఉన్నదెవరో.?ఏపీ రాజకీయం మరింత రసవత్తరం.!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో ఒక అంశంతో వాడివేడిగా కొనసాగుతుంటాయి. ఇంగ్లీష్ మీడియం కానీ-ఇసుక వ్యవహారం గానీ, వైరస్ గానీ- వైన్ షాపుల వ్… Read More
ఏపీలో ప్రైవేటు స్కూళ్లకు సర్కార్ వార్నింగ్- అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దు...ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా విద్యార్ధ… Read More
ఖరీదైన కార్ అమ్మేసి కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలెండర్లు ... పెద్ద మనసు చాటుకున్న ఇద్దరు మిత్రులుమహారాష్ట్రలో కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో, ఇద్దరు స్నేహితులు, షహనావాజ్ హుస్సేన్ మరియు అబ… Read More
పాక్ విమాన ప్రమాదం: పైలట్లు ఆ విషయంపై చర్చించారట.. అందుకే ప్రమాదం: రిపోర్ట్గత నెలలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి కరాచీలో ప్రమాదంకు గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు దుర్మరణం చెం… Read More
0 comments:
Post a Comment