Friday, September 11, 2020

కరోనా కంటే కంగనా ఎక్కువైంది - దావూద్ ఆస్తుల్ని కూల్చేసే దమ్ముందా? : శివసేనపై బీజేపీ ఫైర్

కరోనా మహమ్మారికి సంబంధించి దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే శివసన కూటమి సర్కారు ప్రాధాన్యం మాత్రం కరోనా కు కాకుండా కంగనా రనౌంత్ కే ఇస్తున్నట్లుగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శుక్రవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా, కంగనా ఇష్యూలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RhOTnl

Related Posts:

0 comments:

Post a Comment