శ్రీనగర్/హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఐసిస్)కు అనుబంధమైన ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ)తో సంబంధాలున్న ఐదుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జీషీటు దాఖలు చేసింది. నిందితుల్లో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినర్ కూడా ఉండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hWzg0b
ఐఎస్ ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఐదుగురిపై ఎన్ఐఏ ఛార్జీషీటు: హైదరాబాదీనే కీలకం
Related Posts:
ఏడాదిన్నర చిన్నారిపై 30 ఏళ్ల వ్యక్తి హత్యాచారం... ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన దారుణం...ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. ఏడాదిన్నర వయసున్న ఓ బాలిక హత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర రక్తస్… Read More
కేసీఆర్ అహంకారం వంచుతాం: ఈటల రాజేందర్సీఎం కేసీఆర్ అహంకారాన్ని అంతం చేసే ప్రజాతీర్పు హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ రానుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణ… Read More
ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని... సీఎం కేసీఆర్ కార్యదర్శి పేరుతో మోసాలు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శినని చెప్పుకుంటూ మాయ మాటలతో వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పేషిలో కార్… Read More
నిరుద్యోగంలో దక్షిణాదిలోనే ఏపీ టాప్... వైసీపీ మోసపూరిత హామీలతో రోడ్ల మీదకు యువత : చంద్రబాబుఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. సుమా… Read More
14 రాజకీయ పార్టీ ప్రతినిధులతో మోడీ మీట్.. కశ్మీర్లో సెక్యూరిటీ అలర్ట్జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న టెన్షన్.. టెన్షన్. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి మోడీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతం చేసింది. అప్… Read More
0 comments:
Post a Comment