తిరువనంతపురంః కేరళలోని ఎడ్నేర్ మఠాధిపతి స్వామి కేశవానంద భారతి కృష్ణైక్యం అయ్యారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని ఎడ్నేర్ మఠం ఆస్తుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన న్యాయపోరాటం.. దేశ చరిత్రలో నిలిచిపోయింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన కేసుగా గుర్తింపు పొందింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h1PWSM
కేశవానంద భారతి కన్నుమూత: దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం: ల్యాండ్మార్క్ కేసులకు కేరాఫ్
Related Posts:
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు: మేనేజ్మెంట్ ట్రైయినీ పోస్టులకు అప్లయ్ చేయండివిశాఖ స్టీల్ ప్లాంట్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హు… Read More
గగన్యాన్ మిషన్: నింగిలోకి ఆమెను పంపనున్న ఇస్రో..ఇంతకీ ఎవరామే?బెంగళూరు: ఆమె మాట్లాడగలదు.. ఆమె మనుషులను గుర్తుపట్టగలదు.. అంతేకాదు అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా వ్యవహరిస్తారో కూడా చేసి చూపించగలదు... అంతేకాదు సమావేశాల… Read More
చంద్రబాబు మెడకు ఉచ్చుబిగిస్తూ.. అసెంబ్లీలో కీలక తీర్మానం.. విప్ కాపు ‘దొంగ అల్లుడి‘ పిట్టకథమాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ సర్కారు మరో అడుగువేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై సమగ… Read More
వైసీపీని టీడీపీని ఇరకాటంలో పెట్టేలా మరో అస్త్రం..అదే జరిగితే!ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి శాసనమండలిలోనూ బిల్స్ పాస్ చేయించాలని ప్రయత్నం చేస్తుంది ఏపీ సర్కార్.… Read More
Pothula Sunitha: 24 గంటలు కూడా గడవకముందే: వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ?అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో చ… Read More
0 comments:
Post a Comment