Tuesday, September 1, 2020

మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా: భారత్‌తో సరైన సరిహద్దులు లేవట, నీతులు చెబుతూనే...

బీజింగ్: సామ్రాజ్యవాదంతో పొరుగుదేశాలను కబలిస్తున్న డ్రాగన్ దేశం మరోసారి తన దుర్భుద్ధిని మరోసారి చాటుకుంది. భారత్-చైనా సరిహద్దుల్ని ఖచ్చితంగా నిర్ణయించలేదని, ఈ కారణంగానే ఇరుదేశాల మధ్య ఎప్పటికీ వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటూ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లుగా విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jAI1NW

Related Posts:

0 comments:

Post a Comment