చైనా ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇదే విషయాన్ని దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు భారత్ తో చైనా కయ్యానికి ఎందుకు కాలు దువ్వుతుంది. ఒకపక్క ఆహార సంక్షోభం ఉందని, ఖర్చులు తగ్గించుకోవాలని చెబుతున్న చైనా, ఇండియా తో లద్దాఖ్ వద్ద , అదే విధంగా దక్షిణ సముద్రంలో కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WVifx
Tuesday, September 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment