Tuesday, September 1, 2020

91 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు.. వారం లోగా రిప్లై ఇవ్వాలని పోలీసులు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతి కేసులో నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేతల వేధించడంతోనే ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చంద్రబాబు నాయుడు డీజీపీకి కూడా లేఖ రాశారు. ఈ క్రమంలో పోలీసులు స్పందించారు. ఓం ప్రతాప్ మృతికి సంబంధించి ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Ojy0y

Related Posts:

0 comments:

Post a Comment