న్యూఢిల్లీ: ఆగస్టు 29-30ల మధ్య రాత్రి చైనా బలగాలు ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో మోహరించాయని, స్టేటస్ కోను మార్చిందని భారత్ ఆరోపించింది. అయితే, చైనా మాత్రం తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, తాము తమ సరిహద్దు దాటలేదని చెప్పుకొచ్చింది. వాస్తవాధీన రేఖను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఎప్పుడూ దాటలేదని, గత 70ఏళ్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NJ7iq
Tuesday, September 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment