కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ ఆహార భద్రతా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఈ బిల్లులను వ్యతిరేకించాలన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోను బీజేపీ ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దానికి ఇలాంటి రూపమిచ్చిందని ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNq9AK
కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించారు... ప్రైవేట్ వ్యాపారులతో రైతులు నెగ్గుకురాగలరా...?'
Related Posts:
lockdown:15 మందితో కలిసి పెళ్లి, మాస్క్ వేసుకొని మరీ, పేదల ఆహారం కోసం రూ.31 వేలు..లాక్డౌన్ సందర్భంగా ఓ జంట ఏకమయ్యారు. కానీ పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లి క్రతువు ముగించారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్లో జరిగిన వివాహం పలువురికి ఆ… Read More
ఏపీలో కరోనా: ఈగవాలిన ప్రభుత్వానిదే బాధ్యత, చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ.. బొత్స విసుర్లు..ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై ఈగవాలిన బాధ్యత ప్రభుత్వానిదేనని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం రెస్పాన్సిబులిటీ అ… Read More
ఏపీ మంత్రికి కరోనా పాజిటివ్?: టీడీపీ, జనసేనపై బాలినేని ఆగ్రహం, హెచ్చరికఅమరావతి: ఓ వైపు కరోనావైరస్ వ్యాపిస్తూ భయాందోళనలకు గురిచేస్తుంటే.. మరో వైపు నకిలీ వార్తలు కూడా అదే స్థాయిలో ఆందోళనలు రేపుతున్నాయి. తనకు కరోనావైరస్ సోకి… Read More
Corona Lockdown:బెంగళూరు ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 20 నుంచి ఓకే, అయితే ?బెంగళూరు: భారతదేశం ఐటీ రాజధాని బెంగళూరు లో లాక్ డౌన్ కారణంగా చాలావరకు సాఫ్ట్వేర్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కర్ణాటక ఐటీ, బీటీ పరిశ్రమల శాఖా మంత్రి,… Read More
కరోనా పరిస్థితిపై తెలంగాణ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు: పోలీసుల తీరుపైనా..హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనావైరస్ ప్రభావంపై ఎక్కువగా ఉండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనావైరస్పై దాఖలైన కొన్ని ప్రజ… Read More
0 comments:
Post a Comment