Saturday, September 19, 2020

కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించారు... ప్రైవేట్ వ్యాపారులతో రైతులు నెగ్గుకురాగలరా...?'

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ ఆహార భద్రతా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఈ బిల్లులను వ్యతిరేకించాలన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోను బీజేపీ ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దానికి ఇలాంటి రూపమిచ్చిందని ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNq9AK

Related Posts:

0 comments:

Post a Comment