న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సరికొత్త మహోత్పాతాన్ని సృష్టిస్తోంది. కళ్లు బైర్లు రేంజ్లో రోజువారీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. లక్ష మార్క్కు చేరువ అయ్యాయి. ఇదివరకెప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. పాత రికార్డులను బద్దలు కొట్టాయి. ఇప్పటికే కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించింది భారత్. ఇప్పుడున్న వేగం.. దూకుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32gm2pA
Wednesday, September 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment