Wednesday, September 9, 2020

కరోనా పోరులో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. అలా చెప్పుకుంటే గౌరవం ఉండదు: కేసీఆర్

కరోనావైరస్ పోరులో కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయం ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అరకొర సహాయం ఎందుకు పనికిరాదని సీఎం చెప్పారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో రాష్ట్రప్రభుత్వం సొంతంగా ఎవరి సహాయం లేకుండా పనిచేస్తోందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ieXPFG

Related Posts:

0 comments:

Post a Comment