Tuesday, September 1, 2020

25 ఏళ్లు: వెన్నుపోటుతో అధికారం, ప్రజా బలం లేకుండా, విజయసాయిరెడ్డి ఫైర్, జగన్ హీరో..

సరిగ్గా 25 ఏళ్ల క్రితం.. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో.. ఎన్టీఆర్ నుంచి పార్టీ, అధికారం మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు సీఎం పదవీ చేపట్టి 25 ఏళ్లు అవుతోన్న సందర్భంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో అధికార వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ECaEeR

0 comments:

Post a Comment