న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్లాక్ 4.0 సడలింపుల నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు భారత రైల్వే కసరత్తులు ప్రారంభించింది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడున్న వాటికి అదనంగా 100 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31KFCdp
Tuesday, September 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment