కుల వివక్ష ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉంది. ఇతర వర్గాల చేత బలహీనవర్గాల వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ దళిత కుటుంబంపై పదుల సంఖ్యలో యువకులు విచక్షణరహితంగా దాడి చేశారు. జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు. అట్రాసిటీ కేసు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c9eOXO
Thursday, September 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment