Thursday, September 17, 2020

జగన్‌ సర్కారుపై అమిత్‌కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు- దేవాలయ ఘటనలపై జోక్యానికి వినతి..

ఏపీ దేవాలయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పలు ఘటనలపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. తాజాగా అనారోగ్యం నుంచి కోలుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను పార్లమెంటులో కలిసిన బీజేపీ ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌ ఏపీ దేవాలయాల ఘటనలపై ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3muJIi5

Related Posts:

0 comments:

Post a Comment