భారత్, జపాన్ దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు (జిమెక్స్-2020) శనివారం(సెప్టెంబర్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. జిమెక్స్ 4వ ఎడిషన్లో భాగంగా సెప్టెంబర్ 26 నుండి 28 వరకు ఉత్తర అరేబియా సముద్రంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత నావికాదళం, జపనీస్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్డీఎఫ్) మధ్య ద్వైవార్షికంగా జరిగే జిమెక్స్(JIMEX) కార్యక్రమం పరస్పర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mVI35x
జిమెక్స్ 2020 ప్రారంభం.... అరేబియా సముద్రంలో భారత్-జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు
Related Posts:
చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి ఆయన అప్రకటిత అధ్యక్షుడు... మంత్రి కురసాల ఫైర్...ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. రైతులు సంతోషంగా ఉంటే చంద్ర… Read More
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్లో జీతాలు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలుఅమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… Read More
కారులో భర్త, మరో మహిళ: అఫైర్ ఉందని భార్య నడిరోడ్డుపై రచ్చ రచ్చ (వీడియో)దేశ వాణిజ్య రాజధాని ముంబై పెడెర్ రోడ్డులో ఓ వివాహిత హల్ చల్ చేశారు. నడిరోడ్డుపై తన భర్త రెంజ్ రోవర్ కారు ఆపారు. కారు ఛేజ్ చేసి మరీ హంగామా చేశారు. అయిత… Read More
జగన్ పై డిప్యూటీ సీఎంకే నమ్మకం లేదు.. బాషాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్.. టక్కుఠమారాలన్న సాయిరెడ్డి..ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ చేసుకుంటోన్న ప్రచారమంతా వట్టి బూటకమని మరోసారి రుజువైందని అంటుననారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. క్వారంటైన్ స… Read More
సీఎం జగన్ కు బాలయ్య లేఖ- ఆ జిల్లా కావాలంటూ...స్వతహాగా తన అభిమాని అయిన సీఎం జగన్ తో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడినట్లు, ఆయన గురించి స్పందించినట్లు ఎక్కడా కనిపించరు. వైస… Read More
0 comments:
Post a Comment