Friday, September 25, 2020

భారత రత్న అవార్డు జాబితాలో ఎస్పీ బాలుకు చోటు: దక్షిణాది నుంచి: ఆయనను మించిన అర్హుడెవరు?

అమరావతి: దివికేగిన అమర గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ఈ సారి భారత రత్న అవార్డు జాబితాలో చేర్చాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునే అన్ని అర్హతలు ఎస్పీ బాలుకు ఉన్నాయని, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆయన పేరును ఎంపిక చేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36a9Toy

Related Posts:

0 comments:

Post a Comment