న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది. ఆగస్టు 2020 వరకే ప్రతి 15 మంది(పదేళ్లకు పైబడిన) లో ఒకరికి కరోనా వచ్చిందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ రెండో నేషనల్ సెరో-సర్వేలో ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33eZGp6
Tuesday, September 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment