Tuesday, September 29, 2020

అతను నిర్దోషి... కేవలం ఆ కారణంతోనే బాధితురాలి ఫిర్యాదు... 20 ఏళ్ల రేప్ కేసులో సుప్రీం కీలక తీర్పు...

1999లో నమోదైన ఓ అత్యాచార కేసులో సుప్రీం కోర్టు సోమవారం(సెప్టెంబర్ 29) కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఒకప్పుడు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని... ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం కూడా చేశారని పేర్కొంది. కేవలం అతను ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడన్న కారణంతోనే సదరు మహిళ అతనిపై అత్యాచార కేసు నమోదు చేసిందని తెలిపింది. అంతకుముందు,ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mXyAKZ

Related Posts:

0 comments:

Post a Comment