Saturday, August 8, 2020

y క్యాటగిరీ భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు, స్పీకర్‌ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామ థాంక్స్..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుకున్నది సాధించారు. తన ప్రాణానికి హానీ ఉంది అని స్పీకర్‌కి ఫిర్యాదు చేసి.. వై క్యాటగిరీ భద్రత పొందారు. అయితే తనకు భద్రత కల్పించేందుకు హోంశాఖకు సిఫారసు చేసిన స్పీకర్ ఓం బిర్లాతో శనివారం సమావేశమయ్యారు. స్పీకర్ సూచనలతో రఘురామకు కేంద్రం సెక్యూరిటీ కల్పిస్తోంది. అయితే ఓం బిర్లాను కలిసి రఘురామ ధన్యవాదాలు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XX69C7

0 comments:

Post a Comment