తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కరోనా చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు .తాజాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబం కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31x6dJt
మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ .. సెప్టెంబర్ నెలాఖరుకు కరోనా తగ్గుతుందన్న హెల్త్ డైరెక్టర్
Related Posts:
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం, జిల్లాల్లోనూ: తెలంగాణలో మరో మూడు రోజులపాటుహైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, హయత్ నగర్, న… Read More
నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు.. జగన్ సర్కారుపై ఎస్ఈసీ ధ్వజం.. కోర్టు ధిక్కారమంటూ ఫైర్..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై కొనసాగుతోన్న వివాదంలో ఆదివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు తీర్ప… Read More
\"చైనా యాప్స్ తీసేద్దాం\", బాయ్ కాట్ చైనా- డ్రాగన్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న దేశం...కాశ్మీర్ లోని లడఖ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా చైనా బలగాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్న నేపథ్యంలో భారతీయుల్లో ఉక్రోషం పెరుగుతోంది. చౌక వస్తువుల పేరుతో త… Read More
మల్కాజిగిరిలో ఒకరికి కరోనా, కుటుంబసభ్యులు సహా అద్దెకుంటున్న వారు హొం క్వారంటైన్..తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం 2698 కరోనా వైరస్ కేసులు నమోదై ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 199 ప… Read More
జూన్ 30 వరకు తెలంగాణలో లాక్డౌన్: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేతహైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ను జూన్ 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే, ఇది కంటైన్మెంట్ జోన్లకే వర్తించనుంది. ఇక కంటైన్మెంట్ జోన… Read More
0 comments:
Post a Comment