Wednesday, August 26, 2020

Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !

బెంగళూరు/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5, 000 కోట్లకు పైగా ప్రజల డబ్బులు లూటీ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ముఖ్యమంత్రి అనే ధీమాతో కేవలం ఒక్క సంవత్సరంలో బీవై. విజయేంద్ర రూ. 5 వేల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32w4STK

Related Posts:

0 comments:

Post a Comment