బెంగళూరు/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5, 000 కోట్లకు పైగా ప్రజల డబ్బులు లూటీ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ముఖ్యమంత్రి అనే ధీమాతో కేవలం ఒక్క సంవత్సరంలో బీవై. విజయేంద్ర రూ. 5 వేల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32w4STK
Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !
Related Posts:
నా రాజీనామాపై నా కంటే మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది: కుమారస్వామిబెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. రాజకీయంగా … Read More
ఆనాడు ఎడ్లబండి..నేడు లాంచ్ ప్యాడ్: ఫోటోలు పెట్టి మరీ ఇస్రోకు నెటిజెన్ల ప్రశంసలుఅంతరిక్షరంగంలో భారత్ మరో రికార్డు సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవంపై చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టడీ చేసేందుకు ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2ను పంపింద… Read More
అద్భుతం .. కొత్త భాష కనుగొన్న మాస్టారు .. కళ్ళతో మాట్లాడేస్తున్న అమ్మాయిలు.. ఎక్కడో కాదు మన తెలంగాణాఎవరైనా ఏదైనా విషయాన్ని ఇంకొకరికి చెప్పాలంటే మాటల ద్వారా చెప్తారు.. లేదా పేపర్ మీద రాసి చూపిస్తారు. ఇక కొందరైతే సైగల ద్వారా కూడా చెబుతారు. అంతేనా కళ్ల … Read More
సాధ్వీ వ్యాఖ్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫైర్... వివరణ ఇవ్వాలంటూ నోటీసులు...భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమే ఆలా మాట్లాడకుండా ఉం… Read More
జగన్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు: చంద్రబాబుపై బీజేపీ యూ టర్న్: మారుతున్న సమీకరణాలు..!కేంద్ర వైఖరిలో మార్పు కనిపిస్తోంది. చంద్రబాబుకు దూరంగా..జగన్తో సన్నిహితంగా కనపించిన కేంద్ర ప్రభుత్వ పెద్దల తీరులో తేడా వచ్చింది. పీపీఏల విష… Read More
0 comments:
Post a Comment