న్యూఢిల్లీ: భారత ఔషధం హైడ్రోక్సిక్లోరోక్విన్(హెచ్సీక్యూ) కరోనా మహమ్మారి చికిత్సలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో ఔషధం అజిత్రోమైసిన్ మాత్రలు కూడా కరోనా చికిత్సలో వినియోగిస్తున్నారు. అయితే, ఈ రెండు మాత్రలను ఒకేసారి వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jfzU9d
Wednesday, August 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment