సిద్దిపేట జిల్లా కోహెడ తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. పెట్రోల్ డబ్బాలతో కార్యాలయంలోకి వెళ్లిన తండ్రీకూతుళ్లు తలుపులు మూసి ఆత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగితేనే అక్కడినుంచి కదులుతామని లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో వారు శాంతించినట్లు తెలుస్తోంది. కోహెడ మండలం చెంచల చెరువులపల్లి గ్రామానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCb0sr
ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్తో తండ్రీకూతుళ్లు... సిద్దిపేటలో కలకలం...
Related Posts:
మీ అంకిత భావానికి జోహార్లు..! సీసీసీ నిర్వాహకులకు మెగాస్టార్ వాయిస్ మెస్సేజ్..!!హైదరాబాద్ : కరోనా వైరస్ నుండి బయటపడేందుకు ఇండియా లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగిస్తోంది. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష… Read More
coronavirus: వైద్య సిబ్బంది వాహనంపై అల్లరిమూక దాడి, పోలీసులపై కూడా, ఎన్ఎస్ఏ కింద కేసు..కరోనా వైరస్ సోకిన ఇద్దరిని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఓ సమూహం నుంచి చుక్కెదురైంది. వారి వాహనంపై 10 మందితో కూడిన మూక దాడికి తెగబడింది. వెం… Read More
lockdown: 400 కుటుంబాలకు అందని రేషన్, రోడ్డెక్కిన వందలాది మంది, మాస్క్ మరిచి ఆందోళన..కరోనా వైరస్ విజృంభించడంతో నిరుపేదలకు పని లేదు. వారికి రేషన్తోపాటు కొంతమొత్తం నగదు ఇస్తామని చెబుతోన్న కొన్నిచోట్ల అమలు కావడం లేదు. పశ్చిమబెంగాల్లోని … Read More
మర్కజ్ లేకుంటే ఒక్క కేసు ఉండేది కాదు: కరోనాకు ఫార్ములా లేదు, అదే మందు: కేటీఆర్హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని, రా… Read More
కరోనా విలయం:ఏపీలో అక్కడ భయానకం? దేశవ్యాప్తంగా 170 హాట్స్పాట్ జిల్లాలు.. కేంద్రం కీలక ప్రకటన..మహమ్మారి కరోనా కంట్రోల్లోకి రాకపోగా, మరింత విలయతాండవం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు చేరగా, 4.92లక్ష్లల … Read More
0 comments:
Post a Comment