Monday, August 17, 2020

అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు: ఆశ్రమంలోనే నిందితుల రహస్య విచారణ

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి కేసు విచారణ బాధ్యతను ఉమెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ స్వాతి లక్రాకు అప్పగించారు. ఆశ్రమంలో బాలికకు మత్తుమందిచ్చి, ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నారని మరణించే ముందు బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h5ek6K

0 comments:

Post a Comment