కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనల్ని క్యాష్ చేసుకుంటూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతోన్న ప్రైవేటు ఆస్పత్రులపై కేసీఆర్ సర్కారు కొరడా ఝుళిపించింది. అధిక ఫీజులు, బెదిరింపులు, నకిలీ దందాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరోనా చికిత్సల విషయంలో ప్రైవేటు యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిందే తడవుగా సోమవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33kRLH1
Monday, August 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment