హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్పురిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో ఇంటి వాచ్మెన్ దంపతులే నిందితులుగా తేలింది. సుమారు రూ. 2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరీకి గురైనట్లు వ్యాపారి నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టి, ఇంటి వాచ్మెన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31irt5T
Monday, August 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment