తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ విద్యుత్ కార్యాలయంలో ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసపడటంతో ఆందోళన నెలకొంది. అయితే ఫైరింజిన్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. కానీ భారీగానే ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాహసన్ రెడ్డి పరిశీలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ECVohx
కరీంనగర్లో భారీ ప్రమాదం, విద్యుత్ కార్యాలయంలో ఎగిసిపడ్డ మంటలు..
Related Posts:
కక్ష్యసాధింపులుండవు..అవినీతి చేసిన వారిని వదలం: ప్రతీ మాట నిలబెట్టుకుంటాం: సభలో జగన్..!తాను ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. మూడు వారాల్లో తమ ప్రభుత్వం పాలన ఎలా ఉంటుందో స్పష్టం చేయగలిగామని … Read More
బడ్జెట్ 2019 : ఆర్థికలోటుపై అంకెల గారడీ.. నిర్మల తొలి బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి..ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 2 సర్కారు జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్… Read More
అవినీతి అనకొండలు: 15మంది సీనియర్ ఉన్నతాధికారులపై మోడీ ప్రభుత్వం వేటున్యూఢిల్లీ: అవినీతిపై మోడీ ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తోంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రుజువు కావడంతో 12 మంది ఆదాయపు పన్ను శాఖా అధికారులపై ఇప్పటి… Read More
చేనేత కార్మికుడి కుటుంబంపై గులాబీ నాయకుల జులుం .. తమను కాపాడాలని వీడియోలో విన్నపంచేనేత పని చేసుకుని పొట్ట పోసుకుందామనుకున్న ఒక కుటుంబానికి కష్టం వచ్చి పడింది. పొట్ట చేత పట్టుకొని మహారాష్ట్రంలోని భీమండికి వలస వెళ్లిన ఓ కుటుంబం తిరిగ… Read More
స్మార్ట్ఫోన్ ఎంత పనిచేసింది ? చూపు కోల్పోనున్న చిన్నారి ...?బీజింగ్ : స్మార్ట్ఫోన్ వచ్చాక అన్నీ పనులు తేలికయ్యాయి. ఎలా అంటే ఏ పనైనా చిటికలో పూర్తవుతుంది. మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అన్నీ పనులను ఏం చక్కా… Read More
0 comments:
Post a Comment