2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు దర్శి నియోజకవర్గం లో చేరాయి. సీనియర్ నేత కాటూరి నారాయణస్వామి ఇక్కడి నుండి ఒకసారి ..పొదిలి నుండి మూడు సార్లు గెలిచారు. టిడిపి లో మంత్రిగా పని చేసారు. 1984 లో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని నర్సరావు పేట స్థానం నుండి ఓడించి సంచలనం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUIq4g
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: దర్శి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
కాంగ్రెస్-జేడీఎస్ దోస్తానా..డౌటేనా? రాహుల్ టార్గెట్లో సిద్ధు!బెంగళూరు: కర్ణాటకలో 14 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) మధ్య స్నేహ సంబంధాలు ఇక ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. అధికారా… Read More
బావిలో దూకి భార్య, ఇద్దరు పిల్లల బలవన్మరణం.. కారణమిదేనా..?మల్యాల : ఏం జరిగిందో ఏమో తెలియదు.. కుటుంబ కలహాలమోనని అనుమానం. కానీ ముగ్గురు విగతజీవులుగా మారారు. అదీ కూడా ఓ వ్యవసాయ దూకిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. … Read More
కశ్మీరే కాదు పీవోకే కూడా.. ట్రంప్ కామెంట్లపై విపక్షాల నిరసనతో రాజ్నాథ్ సెటైర్లున్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిళ్లాయి. ప… Read More
అలా \"బంగారు తెలంగాణ\" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్ బాంబ్ పేల్చారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు… Read More
అవును.. ఆ ముగ్గురూ కలుసుకున్నారు.. ఏపి కి కాపు కాసినట్టేనా.. చిరంజీవి మర్మం, మతలబు ఏంటి ?అమరావతి/హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఏదో సంచలనంతో ముందుకెళ్తుంటాయి. ఊహకు అందని విషయాలు, అనుకోని మలుపులు ఏపి రాజకీయాల్లో జరిగిపోతుంటాయి. జనసేన పార… Read More
0 comments:
Post a Comment