2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు దర్శి నియోజకవర్గం లో చేరాయి. సీనియర్ నేత కాటూరి నారాయణస్వామి ఇక్కడి నుండి ఒకసారి ..పొదిలి నుండి మూడు సార్లు గెలిచారు. టిడిపి లో మంత్రిగా పని చేసారు. 1984 లో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని నర్సరావు పేట స్థానం నుండి ఓడించి సంచలనం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUIq4g
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: దర్శి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్… Read More
టీఆర్ఎస్కు షాక్: కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తికహైదరాబాద్: నగర శివారులోని ఆదిభట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కొత్త ఆర్తిక గౌడ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ … Read More
40 నుంచి 50 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ నిల్వ: సీరం ఇనిస్టిట్యూట్కరోనా వైరస్.. స్ట్రెయిన్ టెన్షన్తో టీకాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇందుకు సీరం ఇనిస్టిట్యూట్ తీపి కబురు అందించింది. ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెక… Read More
కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్లో అశ్వినీ కుమార్ చౌబేకొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర … Read More
మహబూబాబాద్లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్లో… Read More
0 comments:
Post a Comment