కారు - సారు - పదహారు నినాదంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. 16 సీట్లు తమవేనని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే నిజామాబాద్లో నెలకొన్న పరిణామాలు గులాబీ బాస్కు నిద్ర కరువు చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సుపు రైతులు.. మరోవైపు ప్రత్యర్థులు కారు జోరుకు స్పీడ్ బ్రేకర్లుగా మారారు. ఈ నేపథ్యంలో కూతురు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YVaCDT
గులాబీ బాస్కు పసుపు ఫీవర్? కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?
Related Posts:
కరోనా కష్ట కాలంలో కరుడుగట్టిన డ్రగ్ డీలర్స్ ఆపన్న హస్తం... సహాయం చేస్తూ ఇలా..!వారు కరుడు గట్టిన డ్రగ్ డీలర్స్.. మానవత్వం అంటే తెలియని వారు. కేవలం డబ్బుపైనే వారి దృష్టంతా. తేడా వచ్చిందో శాల్తీలు లేచిపోతాయి. చూసేందుకు అత్యంత భయంకర… Read More
కరోనా పరీక్షల్లో దేశంలో నాలుగోస్ధానంలో ఏపీ- తెలంగాణ ఎక్కడుందో తెలుసా ?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ పాటించడమే కాకుండా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి… Read More
ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇక ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు..ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం విద్యాసంస్ధలతో పాటు అందులో చదువుతున్న లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేస్తోంది. దీంతో ఎల… Read More
రైతులు, పేదలకు ఎంతో మేలు: ఆర్బీఐ చర్యలపై ప్రధాని మోడీన్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించిన కీలక నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్… Read More
గాంధీ మెడికల్ కాలేజీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా .. టెన్షన్ లో వైద్య సిబ్బందిహైదరాబాద్లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . వందలాది కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవ… Read More
0 comments:
Post a Comment