సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న రెబెల్ ఎంపీ రఘరామకృష్ణంరాజు మరోసారి రెచ్చిపోయారు. తనకు వై కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో దాన్ని స్వాగతిస్తూనే వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలకు దిగారు. ముఖ్యంగా జగన్ కు గుడి కట్టాలన్న వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆలోచనపై రఘురామ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30CQJol
Thursday, August 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment