ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. 48 గంటల గడువు, రాజీనామాల పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. అమరావతి రాజధాని విషయంపై అధికార వైసీపీకి చంద్రబాబు సవాళ్లు విసురుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మంత్రి బొత్స స్పందిస్తూ.. ప్రతీ దానికి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DtPzTd
మాట తప్పేది, మడమ తిప్పేది ఎవరో అందరికీ తెలుసు.. చంద్రబాబుపై బొత్స విసుర్లు
Related Posts:
40ఏళ్ల చెట్టు నరికివేత: రూ. 62వేల జరిమానా, 8వ తరగతి విద్యార్థి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగంహైదరాబాద్: హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటడం, పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు … Read More
రాజ్భవన్లో ఏం జరిగింది? -నిమ్మగడ్డ ఉండగానే ‘ముఖ్యు’ల ఎంట్రీ! -ఆ వెంటనే ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, జగన్ సర్కారుకు మధ్య అంతులేకుండా సాగుతోన్న విభేదాలకు ఇంటర్… Read More
శ్రీ రెడ్డి గుడ్ న్యూస్ రచ్చ: గర్భవతిని కాదురా బాబు.. నెటిజన్కు కౌంటర్ఇటీవల సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి యాక్టివ్గా ఉంటున్నారు. ఈ మధ్య గుడ్ న్యూస్ అని చెప్పడంతో రచ్చ రచ్చ అయ్యింది. కొందరు పెళ్లి అనగా/ మరికొందరు గర్భవతి అన… Read More
ఇక తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు: మోడీ, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంహైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత… Read More
వైఎస్ షర్మిల కొత్త పార్టీ: అభిమానులతో భేటీతో ప్రాధాన్యం, గోనె ప్రకాశ్ హాట్ కామెంట్స్వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలకు మరింత హైప్ వచ్చింది. రేపు (మంగళవారం) ఆమె లోటస్ పాండ్లో గల అభిమానులతో సమావేశం కావడం. కొత్త పార్టీ పెడతార… Read More
0 comments:
Post a Comment