ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. 48 గంటల గడువు, రాజీనామాల పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. అమరావతి రాజధాని విషయంపై అధికార వైసీపీకి చంద్రబాబు సవాళ్లు విసురుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మంత్రి బొత్స స్పందిస్తూ.. ప్రతీ దానికి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DtPzTd
మాట తప్పేది, మడమ తిప్పేది ఎవరో అందరికీ తెలుసు.. చంద్రబాబుపై బొత్స విసుర్లు
Related Posts:
తెలంగాణలో కరోనా విజృంభణకు మద్యం షాపులు, ఇతర మినహాయింపులే కారణమా..?ఇప్పుడేంచేయాలి..?హైదరాబాద్ : అంతా సెట్ అయ్యిందనుకుంటున్న తరుణంలో కరోనా అదునుచూసి పంజావిసిరుతోంది. రెండ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయన్న సంతోషం నిమిషాల్లోనే ఆవిరై… Read More
Fact Check: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వేతనాల్లో 30శాతం కోతంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..?న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో … Read More
Lockdown: కరోనా అంటే భయం లేదు, రచ్చబండలో మీటింగ్, రాత్రి దెయ్యం హల్ చల్, వీడియో !న్యూఢిల్లీ/ భువనేశ్వర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసినా ప్రజలు మాత్రం విచ్చలవిడిగా రోడ్ల మీదకు వచ్… Read More
డేంజర్ బెల్స్ .. కరోనా కొత్త కేసుల నమోదులో ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఇండియాప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 4,200,953 మందికి వ్యాధి సోకింది. మరియు ఈ వ్యాధి నుండి మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 284,150 కు చేరింది . ఇక ఇప్పటికి రిక… Read More
జగన్ పై వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత పోస్ట్ లు. డిప్యూటీ ఇంజనీర్ సస్పెన్షన్...ఏపీలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉద్యోగులకు పాకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎధుర్కొన్న పలువురు ఉద్యోగులు .. ప్రస్త… Read More
0 comments:
Post a Comment