ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. 48 గంటల గడువు, రాజీనామాల పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. అమరావతి రాజధాని విషయంపై అధికార వైసీపీకి చంద్రబాబు సవాళ్లు విసురుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మంత్రి బొత్స స్పందిస్తూ.. ప్రతీ దానికి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DtPzTd
Thursday, August 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment