Monday, August 10, 2020

చున్నీలపై ట్వీట్ వార్: నెటిజన్‌కు దిమ్మతిరిగే ఆన్సర్, పతీతలైపోతారా అంటూ టీడీపీ అనిత ధ్వజం

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళా నేత అనిత.. మరోసారి నెటిజన్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. చున్నీ, వాలంటీర్ వ్యవస్థ, దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై కూడా స్పందించారు. అయితే అమరావతి రాజధాని మార్పుపై చేసిన ఉద్యమంలో కొందరు మహిళా నేతలు చున్నీ వేసుకోలేదని.. వారి కులాన్ని ఆపాదిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి అనిత కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PEfOcb

Related Posts:

0 comments:

Post a Comment