Monday, August 10, 2020

మేం ఇంత చేశాం! 14 నెలల్లో మీరేం చేశారు: వైఎస్ జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్నలు

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని.. వైసీపీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGNF8H

Related Posts:

0 comments:

Post a Comment