అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని.. వైసీపీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGNF8H
Monday, August 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment