Friday, August 21, 2020

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు... శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో రాత్రి అసలేం జరిగింది...

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ప్రమాద సమయంలో విధుల్లో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా... 8 మంది సొరంగ మార్గం నుంచి బయటపడ్డారు. వీరిలో ఆరుగురికి గాయాలయ్యాయి. మిగిలిన 9 మంది మాత్రం సొరంగంలోనే చిక్కుకుపోయి... దట్టమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iWKz8C

Related Posts:

0 comments:

Post a Comment