విశాఖపట్నం: ఇప్పటికే కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్లో తొమ్మిదవ స్థానం పొందిన విశాఖపట్నం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి మన విశాఖనగరం పెట్టుబడులకే కాకుండా పర్యాటక రంగం,మౌలిక సదుపాయాలకు కూడా ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తుందని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచే విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. అదే సమయంలో చాలామంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hwaVOB
Wednesday, August 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment