అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా, 24 గంటల్లో కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DJgtGY
Friday, August 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment