ఏపీ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుకు సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి. వీటిలో కొన్నింటిని ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోగా.. అంతకు మించి కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తన్న చాలా ప్రాజెక్టులపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ట్రైబ్యునల్స్ తో పాటు రివర్ బోర్డులు, కేంద్ర జలసంఘం, అపెక్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PzGSt5
జగన్, కేసీఆర్ కు కేంద్రం లేఖలు- ప్రాజెక్టులపై సమన్వయం లోపించిందని అక్షింతలు
Related Posts:
పూరీ జగన్నాథ్ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ: ఈ కేసుతో సంబంధం లేదంటూ బండ్ల గణేష్హైదరాబాద్: డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ను సుమారు 10 గంటల… Read More
కాచుకొని కూర్చొన్న తాలిబాన్లు.. నేటితో ముగియనున్న అమెరికా గడువుఆప్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడుతున్నాయి. ఆగస్ట్ 31వ తేదీన తమ బలగాలు వెనక్కి వెళతాయని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాకెట్ ల… Read More
భారీగా ఐఏఎస్ బదిలీలు: సిరిసిల్ల కలెక్టర్ కూడా.. కారణం ఇదేనా..?తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం జరిగింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చింది. ఐఏఎస్ లను బది… Read More
అంజన్ కుమార్ యాదవ్కు కరోనా పాజిటివ్: అపోలోలో వెంటిలేటర్పై చికిత్సహైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మూడు చింతల… Read More
మోసం.. నయవంచన, కల్వకుంట్ల ఫ్యామిలీపై షర్మిల విసుర్లువైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 64 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించారని వైఎస్ షర్మిల అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అంది… Read More
0 comments:
Post a Comment