ఏపీ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుకు సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి. వీటిలో కొన్నింటిని ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోగా.. అంతకు మించి కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తన్న చాలా ప్రాజెక్టులపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ట్రైబ్యునల్స్ తో పాటు రివర్ బోర్డులు, కేంద్ర జలసంఘం, అపెక్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PzGSt5
Saturday, August 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment