Saturday, August 8, 2020

విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్డర్‌లో చెలరేగిన మంటలు, భారీగా ఆస్తినష్టం...

విశాఖపట్టణంలో మరో ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ చేపలబోటులో మంటలు చెలరేగాయి. సముద్రంలోనే ఆ బోటు తగలబడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు మత్స్యకారులు ఉన్నారని.. వారు సముద్రంలోకి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ కొంత గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. హార్బర్‌లో ఓ బోటు శనివారం ఉదయం 5 గంటలకు చేపల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31BDx1Y

Related Posts:

0 comments:

Post a Comment