ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై టిడిపి సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు . రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు మూడు రాజధానులు అంటూ టిడిపి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని గుర్తించాలన్నారు అశోక్ గజపతిరాజు. సభా నిర్ణయాలపై కోర్టుల జోక్యం: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలకు యనమల కౌంటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33FYJGM
ఏపీ నాశనానికే 3 రాజధానులన్న కాల్వ ... అమరావతి, విశాఖలను డౌన్ గ్రేడ్ చేస్తున్నారన్న అశోక్ గజపతి రాజు
Related Posts:
ఒక పాప .. ఇద్దరు తల్లులు.. వరంగల్ లో బిడ్డ కోసం ఇద్దరు తల్లుల పోరాటంవరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ బిడ్డ తమదంటే.. తమ దంటున్నారు ఇద్దరు తల్లులు. పేగు తెంచుకుని పుట్టిందన… Read More
ఫెయిలైన అమ్మాయిలే టార్గెట్.. బాసర ట్రిపుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్..నిర్మల్ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల … Read More
కేంద్ర ప్రభుత్వ చిన్న ఆలోచన..! గట్టెక్కిన 'చిల్లర' కష్టాలు..!!ఢిల్లీ/హైదరాబాద్: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. అలాగే చిన్న ఆలోచన పెద్ద సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందంటారు. దేశంలో అచ్చం ఇలాం… Read More
చినరాజప్ప పై వేటు తప్పదు..! నేనే ఎమ్మెల్యేను అంటున్న వైసీపీ అభ్యర్థి..!!కాకినాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కొద్దో గొప్పో గెలిచిన ప్రజా ప్రతినిధుల పట్ల వివాదాలు అలుముకుంటున్నాయి. మొన్న గుంటూరు టీడిపి ఎంపి గల్లా జయదేవ్ మీద … Read More
\"తానా\"..టీడీపీకి తందానా? వైఎస్ఆర్ సీపీ నేత కీలక వ్యాఖ్యలుఅమరావతి: తానా. దీన్ని విడమరిచి చెప్పుకొంటే- తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా … Read More
0 comments:
Post a Comment