హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారిని ఒంటరి చేస్తూ.. వారిని మరింతగా కుంగదీస్తున్నారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి లోనై ఆ వ్యాధితోనే బలవుతున్నారు. ఇక కరోనాతో మృతి చెందినవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కన్నవారు కూడా కరోనా మృతుల అంత్యక్రియాల్లో పాల్గొనడం లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32jqcMg
అమానుషం: మహిళ మృతి!, కరోనా అనుమానంతో జేసీబీలో స్మశానానికి
Related Posts:
వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి, నేడు జగన్తో కృపారాణి భేటీ? కారణాలివే!అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో … Read More
పేదోడ్ని.. హోటల్లో డబ్బు పోయింది, దొరకకుంటే ఆత్మహత్య చేసుకుంటా: అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యేలక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ శాసన సభ్యుడు అసెంబ్లీ సాక్షిగా రోధించారు. తన డబ్బులు పోయాయని, వాటిని తిరిగి రికవరీ చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చ… Read More
అమరావతికి వచ్చి బాబుతో రెండున్నర గంటలు మాట్లాడిన కేజ్రీవాల్, టీడీపీ నేతలు ఏమన్నారంటేఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కే… Read More
ఆకాశంలో అగ్నిగోళాలుః ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొన్న యుద్ధ విమానాలుబెంగళూరుః బెంగళూరులో ఏర్పాటైన ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్లో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ క… Read More
పుల్వామాపై ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతి జవానుకు ఇద్దరి తలలు తేవాలి: పంజాబ్ సీఎం, సిద్ధూపై నిప్పులున్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సోమవారం స్పందించారు. ఒకరికి ఇద్దరు జవాన్లను (పాకిస్తాన్ జవ… Read More
0 comments:
Post a Comment