Tuesday, August 25, 2020

అమానుషం: మహిళ మృతి!, కరోనా అనుమానంతో జేసీబీలో స్మశానానికి

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారిని ఒంటరి చేస్తూ.. వారిని మరింతగా కుంగదీస్తున్నారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి లోనై ఆ వ్యాధితోనే బలవుతున్నారు. ఇక కరోనాతో మృతి చెందినవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కన్నవారు కూడా కరోనా మృతుల అంత్యక్రియాల్లో పాల్గొనడం లేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32jqcMg

Related Posts:

0 comments:

Post a Comment